byసూర్య | Sat, Jul 27, 2024, 02:36 PM
మరికల్ మండల తహసీల్దార్ గా జమిల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శనివారం తహసీల్దార్ ను కలిసి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. రైతుల, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తహసీల్దార్ ను కోరారు. పాలనకు పార్టీ తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజేష్, నాయకులుబ్పల్గొన్నారు.