ఏఎస్ఐ కతలప్పకు ఘనంగా సన్మానం

byసూర్య | Sat, Jul 27, 2024, 02:32 PM

నారాయణపేట జిల్లా కృష్ణ మండల పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా పదోన్నతి పొంది విధులు నిర్వహిస్తున్న కతలప్పకు శనివారం జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో బిఎస్పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాకిటి ఆంజనేయులు, జ్యోతిరావు పూలే బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసారి శ్రావణ్ కుమార్, గుడేబల్లుర్ నజీర్, మున్నూరు అంజి, రంగుల నరసింహ , దేవర కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM