కల్వకుర్తి పట్టణంలోని 8వ వార్డులో సమస్యలు పరిష్కరించాలి

byసూర్య | Sat, Jul 27, 2024, 02:27 PM

పట్టణంలో పట్టణంలోని ఎనిమిదవ వార్డు సుభాష్ నగర్ కాలనీ లో పలు సమస్యలతో సతమతమవుతున్నారని వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని శనివారం కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం కు కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీ ఏర్పడి 25 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు మురికి కాలువలు లేక మురికి నీరంతా రోడ్డుపై పారుతూ ఈగలకు దోమలకు ఆవాసాలుగా మారి రోగాల బారిన పడుతున్నారని తెలిపారు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM