భార్యను చంపిన ఘటనలో వ్యక్తికి జీవిత ఖైదు

byసూర్య | Sat, Jul 27, 2024, 02:24 PM

భార్యను చంపిన ఘటనలో ఓ వ్యక్తికి శుక్రవారం జిల్లా సెషన్స్ కోర్డు జీవితఖైదు విధించిందని రేవల్లి ఎస్ఐ రాము తెలిపారు. వివరాలకు వెళ్తే. 2020 సం. లో వనపర్తి జిల్లా రేవల్లికి చెందిన మల్లేశ్, భార్య గొడవ పడ్డారు. ఈ క్రమంలో అతడు తన భార్యను గడ్డపారతో పొడవగా ఆమె మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ చేపట్టి, కోర్టులో ఆధారాలు సమర్పించారు. దీంతో శుక్రవారం తీర్పు వెలువడిందని ఎస్ఐ తెలిపారు.


Latest News
 

పేద‌ల ఇండ్లు కూల్చ‌కుండా సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేయాలి : కిషన్ రెడ్డి Fri, Oct 18, 2024, 12:51 PM
గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ Fri, Oct 18, 2024, 12:19 PM
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి Fri, Oct 18, 2024, 12:16 PM
మూసీపై నేడు కేటీఆర్‌ ప్రజెంటేషన్‌ Fri, Oct 18, 2024, 11:57 AM
ఇద్దరు యూట్యూబర్‌లపై కేసు నమోదు Fri, Oct 18, 2024, 11:52 AM