రైతులకు బాసటగా కాంగ్రెస్ ప్రభుత్వం

byసూర్య | Sat, Jul 27, 2024, 01:51 PM

ఎన్నడూ లేని విధంగా రైతుల పట్ల చిత్తశుద్ధితో బడ్జెట్ లో ఎక్కవ శాతం నిధులు కేటాయించినదుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలకు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ లో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పినట్లుగా వ్యవసాయ కూలీలకు, వరి పంట బోనస్ కి బడ్జెట్ లో నిధులు కేటాయించిందన్నారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

పేద‌ల ఇండ్లు కూల్చ‌కుండా సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేయాలి : కిషన్ రెడ్డి Fri, Oct 18, 2024, 12:51 PM
గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ Fri, Oct 18, 2024, 12:19 PM
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి Fri, Oct 18, 2024, 12:16 PM
మూసీపై నేడు కేటీఆర్‌ ప్రజెంటేషన్‌ Fri, Oct 18, 2024, 11:57 AM
ఇద్దరు యూట్యూబర్‌లపై కేసు నమోదు Fri, Oct 18, 2024, 11:52 AM