అలుగు దూకింది.. చేప దొరికింది!

byసూర్య | Sat, Jul 27, 2024, 10:07 AM

బోథ్ మండలం కరత్వాడ చెరువు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిండిపోయింది. దీంతో అలుగు పారుతోంది. నీటితో పాటు చేపలు సైతం అలుగు దూకాయి. గమనించిన కరత్వాడ గ్రామస్థులు వలలతో చేపలను పట్టుకున్నారు. బోథ్ తో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వలలు, దోమ తెరలు, చీరలు పట్టుకొని చేపలు పట్టారు. కొంత మంది జాలర్లు అక్కడే ప్రజలకు విక్రయించారు. తాజా చేపలు దొరకడంతో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM