అలంపూర్ ఆలయాలు దర్శించుకున్న కలెక్టర్

byసూర్య | Fri, Jul 26, 2024, 09:56 PM

నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం అలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కు ఆలయ ఈవో పురందరు కుమార్, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి ఉభయ దేవాలయాలలో అర్చనలు, కుంకుమార్చన నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ఈవో పురెందర్ దేవాలయాల విశిష్టతను, చరిత్రను కలెక్టర్ కు వివరించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM