కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వబడులు

byసూర్య | Fri, Jul 26, 2024, 09:36 PM

ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత పటిష్టపర్చి కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వబడులు నడుపనున్నట్లు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వబాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యా విధానాన్ని మెరుగు పరిచే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాల అభివృద్ది లక్ష్యంగా నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ పాఠశాలకు కోటి రూపాయలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM