మేడ్చల్ జిల్లా కార్యవర్గ సమావేశం

byసూర్య | Fri, Jul 26, 2024, 08:38 PM

మేడ్చల్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాగారం మున్సిపాలిటీలోని స్టార్ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ ఏవియన్ రెడ్డి విచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి నెరవేర్చని పలు హామీల గురించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM