కాలువ పిచ్చి మొక్కలతో తొలిగించాలి : కొత్త ప్రభాకర్ రెడ్డి

byసూర్య | Fri, Jul 26, 2024, 07:55 PM

తుంగ చెరువులోకి నీళ్లు విడుదల చేయలని నీటి పారుదల ఈఈ సాయిబాబా ను దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. నిన్న  పత్రిక ప్రకటన విడుదల చేశారు. పత్రిక సమాచా రం ప్రకారం కూడవెల్లి వాగులో నీర ప్రవహిస్తున్న సందర్భంగా చందాపూర్ మొండి మత్తడి నుండి పీడర్ చానల్ ద్వారా జప్తిలింగారెడ్డి పల్లి సమీపం లో ఉన్నతుంగ చెరువు లోకి నీటిని విడుదల చేయాలన్నారు. రెండు రోజులుగా వాగు ప్రవహిస్తు న్నా తుంగ చెరువులోకి నీటిని విడుదల చేయడం లేదని రైతులు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసు కెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నీటిపారుదల ఈఈ సాయి బాబా తో ఫోన్ లో మాట్లాడారు. చందాపూర్ మొండి మత్తడి నుండి నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. త్వరలోనే నీటిని విడుదల చేస్తామని ఈఈ తెలిపారు. కాలువ పిచ్చి మొక్కలతో నిండి పోయిందని, తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. భావానికి లోను కాకుండా అన్ని సందర్భాలలో ధైర్యంగా ఉండాలని.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM