రఘుపతి పేట బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి

byసూర్య | Fri, Jul 26, 2024, 12:57 PM

రఘుపతి పేట గ్రామ సమీపంలోని కల్వకుర్తి-తెలకపల్లి వెళ్లే ప్రధాన రహదారి పై దుందిబి వాగు ప్రవహిస్తుంది. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఆయా గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటివరకు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో వర్షాకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు, తదితరులు కలిసి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM