జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

byసూర్య | Thu, Jul 25, 2024, 03:40 PM

జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం గురువారం నెగ్గింది. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మాన సమావేశానికి 26 మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాసానికి అనుకూలగా చేతులెత్తి మద్దతు తెలిపారు. దీంతో చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీపై అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఆర్డీవో అనిల్ కుమార్ ధ్రువీకరించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM