సోమశిల సిద్దేశ్వర వంతెన పనులు వేగవంతం చేయాలని వినతి

byసూర్య | Thu, Jul 25, 2024, 02:13 PM

కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికై సోమశిల సిద్దేశ్వర వంతెన పనులను వేగవంతం చేయాలని, అదేవిధంగా నంద్యాల -కొల్లాపూర్ మీదుగా రైల్వే లైన్ మంజూరు చేయాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి అధ్యక్షులు ఎల్లని సుధాకర్ రావులు కోరారు. గురువారం ఢిల్లీలోని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించి వినతి పత్రం అందజేశారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM