రహదారి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

byసూర్య | Thu, Jul 25, 2024, 02:05 PM

మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని భీమవరం-సూర్యాపేట రహదారి మరమత్తు పనులను గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు పై కంకర పౌడర్ మిశ్రమాన్ని నింపి గుంతలు పూడ్పించారు. వాహనదారులు ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా పూర్తి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.


Latest News
 

మెదక్ బిజెపి ఎంపి రఘునందన్‌రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం Fri, Sep 20, 2024, 12:12 PM
మందుల దుకాణాలు పై డీసీఏ అధికారులు దాడులు Fri, Sep 20, 2024, 12:07 PM
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో రీల్స్ చేస్తున్న ఆకతాయిలు Fri, Sep 20, 2024, 11:59 AM
నార్కెట్‌పల్లి రహదారిపై అగ్ని ప్రమాదం Fri, Sep 20, 2024, 11:36 AM
రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు Fri, Sep 20, 2024, 10:48 AM