నర్సాపూర్ లో ఉచిత వైద్య శిబిరం

byసూర్య | Fri, Jul 12, 2024, 03:11 PM

మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం కార్యాలయంలో పురపాలక చైర్మన్ అశోక్ గౌడ్, పాలకవర్గము ఆధ్వర్యంలో మమత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారిచే ఉచిత మెడికల్ ఆరోగ్య శిబిరము శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశిష్ట అతిథిగా విచ్చేసిన స్థానిక శాసన సభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, వైద్య సిబ్బంది, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM