జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని కలిసిన ఎమ్మెల్యే

byసూర్య | Fri, Jul 12, 2024, 02:27 PM

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్లో నెలకొన్న సమస్యలు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులపై ఆమ్రపాలితో ఎమ్మెల్యే చర్చించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమెను కోరారు.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM