ప్రభుత్వ విప్ ను కలిసిన మార్కెట్ నూతన కమిటీ

byసూర్య | Fri, Jul 12, 2024, 02:24 PM

ధర్మారం మండల వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను శుక్రవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM