నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

byసూర్య | Fri, Jul 12, 2024, 02:23 PM

వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మండల స్పెషల్ ఆఫీసర్ జీవరత్నం, ఎంపీడీవో ధనుంజయ్ గౌడ్ అధికారులకు సూచించారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మొగ్దూంపూర్ గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొక్కలను నాటి, అంగన్ వాడి సెంటర్ పాఠశాలను సందర్శించి పరిశీలించారు. చిన్నారి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు.


Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM