సంగారెడ్డిలో ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ

byసూర్య | Thu, Jul 11, 2024, 03:59 PM

ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో జడ్పి కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు గురువారం వ్యాధి నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జనాభా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి పాల్గొన్నారు.


Latest News
 

పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM
కోట్ల ఆస్తిపై కన్ను.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, సినీ ఫక్కీలో డెడ్‌బాడీ మాయం Sun, Oct 27, 2024, 04:36 PM