ఎంపీ ఎన్నికలపై బిజెపి సమీక్ష సమావేశం

byసూర్య | Wed, Jul 10, 2024, 03:53 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులతో బుధవారం బిజెపి పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపికి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై చర్చించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్, అచ్చంపేట బిజెపి నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM