byసూర్య | Wed, Jul 10, 2024, 03:18 PM
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో రేపు పశువులసంత, తైబజార్, జంతు వలసలకు సంబంధం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమిషనర్ భోగేశ్వర్ బుధవారం ఓ ప్రకటనలలో తెలిపారు. పశువుల సంతకు 2లక్షలు తైబజర్ 2 లక్షలు 50 వేలు, జంతువు వదశాలకు 60వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు ఆసక్తి ఉన్న వారు కమిషనర్ పేరిట డిడి తీసి నేటి సాయంత్రం 4 గంటలకు కార్యాలయంలో అందించి రేపు 10 గంటలకు నిర్వహించనున్న వేలంలో పాల్గొనాలని సూచించారు.