రేపు మక్తల్ పశువుల సంత వేలం

byసూర్య | Wed, Jul 10, 2024, 03:18 PM

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో రేపు పశువులసంత, తైబజార్, జంతు వలసలకు సంబంధం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమిషనర్ భోగేశ్వర్ బుధవారం ఓ ప్రకటనలలో తెలిపారు. పశువుల సంతకు 2లక్షలు తైబజర్ 2 లక్షలు 50 వేలు, జంతువు వదశాలకు 60వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు ఆసక్తి ఉన్న వారు కమిషనర్ పేరిట డిడి తీసి నేటి సాయంత్రం 4 గంటలకు కార్యాలయంలో అందించి రేపు 10 గంటలకు నిర్వహించనున్న వేలంలో పాల్గొనాలని సూచించారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM