రేపు మక్తల్ పశువుల సంత వేలం

byసూర్య | Wed, Jul 10, 2024, 03:18 PM

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో రేపు పశువులసంత, తైబజార్, జంతు వలసలకు సంబంధం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమిషనర్ భోగేశ్వర్ బుధవారం ఓ ప్రకటనలలో తెలిపారు. పశువుల సంతకు 2లక్షలు తైబజర్ 2 లక్షలు 50 వేలు, జంతువు వదశాలకు 60వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు ఆసక్తి ఉన్న వారు కమిషనర్ పేరిట డిడి తీసి నేటి సాయంత్రం 4 గంటలకు కార్యాలయంలో అందించి రేపు 10 గంటలకు నిర్వహించనున్న వేలంలో పాల్గొనాలని సూచించారు.


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM