రేపు మక్తల్ పశువుల సంత వేలం

byసూర్య | Wed, Jul 10, 2024, 03:18 PM

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో రేపు పశువులసంత, తైబజార్, జంతు వలసలకు సంబంధం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమిషనర్ భోగేశ్వర్ బుధవారం ఓ ప్రకటనలలో తెలిపారు. పశువుల సంతకు 2లక్షలు తైబజర్ 2 లక్షలు 50 వేలు, జంతువు వదశాలకు 60వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు ఆసక్తి ఉన్న వారు కమిషనర్ పేరిట డిడి తీసి నేటి సాయంత్రం 4 గంటలకు కార్యాలయంలో అందించి రేపు 10 గంటలకు నిర్వహించనున్న వేలంలో పాల్గొనాలని సూచించారు.


Latest News
 

వాహనదారులు మధ్య ఘర్షణ.. భారీ ట్రాఫిక్ జామ్ Mon, May 19, 2025, 10:44 AM
పిడుగు పడి యువకుడి మృతి Mon, May 19, 2025, 10:41 AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యం ధరలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు Sun, May 18, 2025, 08:53 PM
మైలార్‌దేవ్‌పల్లిలో మూడంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు Sun, May 18, 2025, 08:34 PM
మరో నెలపాటు ధాన్యం కొనుగోళ్లు Sun, May 18, 2025, 07:41 PM