![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 03:03 PM
మహబూబ్ నగర్ జిల్లా నుంచి 70ఏళ్ల తర్వాత మన జిల్లా బిడ్డ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని, ఈ జిల్లాను అభివృద్ధిలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారనే నమ్మకం ఉందని మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా జిల్లా నుంచే సమీక్షా సమావేశాలు ప్రారంభించడం జరిగిందన్నారు. గత పాలకులు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులన్నీ అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు.