శివ మార్కండేయ ఆలయంలో ఎంపీ పూజలు

byసూర్య | Wed, Jul 10, 2024, 02:02 PM

దుబ్బాకలోని శివ మార్కండేయ ఆలయంలో మెదక్ ఎంపి మాధవనేని రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుబ్బాక పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఎంపీ రఘునందన్ రావును ఘనంగా సన్మానించారు. మంగళవారం పద్మశాలి సమాజం ఆహ్వానం మేరకు శివ మార్కండేయ ఆలయానికి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Latest News
 

ప్రతి తాండా కు బిటి రోడ్డు వేయిస్తా Tue, May 20, 2025, 08:42 PM
పెళ్లి చేసుకోకపోతే నగ్న ఫొటోలు అందరికీ పంపిస్తా.. బైక‌ర్ వేధింపులు Tue, May 20, 2025, 08:35 PM
విచారణకు రావాలని,,,,కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు Tue, May 20, 2025, 07:18 PM
దిగి వచ్చిన మెట్రో.. టికెట్ ధరలు తగ్గింపు Tue, May 20, 2025, 06:51 PM
పేద రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. లిస్ట్ రెడీ, జూన్ 2న అందజేత Tue, May 20, 2025, 06:47 PM