40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

byసూర్య | Wed, Jul 10, 2024, 01:58 PM

పాలకవీడు మండలం కోమటికుంట నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు పాలకవీడు ఎస్సై లక్ష్మినర్సయ్య తెలిపారు. ఈ రేషన్ బియ్యాన్ని నర్సయ్య తరలిస్తున్నట్లు గుర్తించి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వాహనంతో పాటు బియ్యం స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచిన తరలించిన కఠిన చర్య తప్పవని హెచ్చరించారు


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM