40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

byసూర్య | Wed, Jul 10, 2024, 01:58 PM

పాలకవీడు మండలం కోమటికుంట నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు పాలకవీడు ఎస్సై లక్ష్మినర్సయ్య తెలిపారు. ఈ రేషన్ బియ్యాన్ని నర్సయ్య తరలిస్తున్నట్లు గుర్తించి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వాహనంతో పాటు బియ్యం స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచిన తరలించిన కఠిన చర్య తప్పవని హెచ్చరించారు


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM