40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

byసూర్య | Wed, Jul 10, 2024, 01:58 PM

పాలకవీడు మండలం కోమటికుంట నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు పాలకవీడు ఎస్సై లక్ష్మినర్సయ్య తెలిపారు. ఈ రేషన్ బియ్యాన్ని నర్సయ్య తరలిస్తున్నట్లు గుర్తించి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వాహనంతో పాటు బియ్యం స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచిన తరలించిన కఠిన చర్య తప్పవని హెచ్చరించారు


Latest News
 

అనాజీపూర్ లో 17వ శతాబ్దపు వీరగల్లులు Tue, Jan 21, 2025, 09:59 PM
బీసీలకు 60 శాతం రాజకీయ వాట దక్కాల్సిందే? Tue, Jan 21, 2025, 09:57 PM
ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి Tue, Jan 21, 2025, 09:55 PM
కాంగ్రెస్ నాయకులు గ్రామ సభలు విజయవంతమయ్యేలా చూడాలి Tue, Jan 21, 2025, 09:52 PM
రాహుల్ గాంధీ పీఏనంటూ కూడా మభ్యపెట్టిన బుర్హానుద్దీన్ Tue, Jan 21, 2025, 09:31 PM