మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

byసూర్య | Wed, Jul 10, 2024, 12:10 PM

75వ వనమహోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రాయి లో చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకేపీ మండల సమైక్య ఆద్వర్యంలో అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సమైక్య మహిళలతో కలిసి కలెక్టర్ . మొక్కలు నాటిన నీరు పోశారు. అనంతరం సమైక్య మహిళలతో మాట్లాడి వారి కార్యక్రమాల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పలువురు పాల్గొన్నారు.


Latest News
 

మొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం చేసుకున్న కోళ్లను వేలం వేసిన కోర్టు Tue, Feb 18, 2025, 10:48 AM
జోన్-3 సివర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనుల పరిశీలన Tue, Feb 18, 2025, 10:43 AM
హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం Tue, Feb 18, 2025, 10:39 AM
పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు Tue, Feb 18, 2025, 10:19 AM
అక్రమ ఇసుక రవాణా ఆపేదెలా? Mon, Feb 17, 2025, 09:02 PM