మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

byసూర్య | Wed, Jul 10, 2024, 12:10 PM

75వ వనమహోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రాయి లో చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకేపీ మండల సమైక్య ఆద్వర్యంలో అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సమైక్య మహిళలతో కలిసి కలెక్టర్ . మొక్కలు నాటిన నీరు పోశారు. అనంతరం సమైక్య మహిళలతో మాట్లాడి వారి కార్యక్రమాల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పలువురు పాల్గొన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM