ప్రైవేట్ పాఠశాల సీజ్

byసూర్య | Tue, Jun 25, 2024, 03:06 PM

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని గోమతి సెయింట్ జోసెఫ్ ప్రైవేట్ పాఠశాలను సోమవారం విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు విక్రయిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా నిర్వహించింది. ఆ సంఘం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాఠశాలను సీజ్ చేశారు.


Latest News
 

పార్టీ ఫిరాయింపులపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 12:51 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 12:40 PM
కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ Sat, Oct 26, 2024, 11:27 AM
అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 26, 2024, 11:21 AM