రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

byసూర్య | Tue, Jun 25, 2024, 03:04 PM

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మదనాపురం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం. వనపర్తి జిల్లా అజ్జకొల్లు గ్రామానికి చెందిన సత్యం(24) ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సత్యం, రాములు, శేఖర్ అనే మిత్రులతో కలిసి ఏదో పని ఉందని రామన్ పాడు వెళ్లాడు. రామన్ పాడు నుండి అజ్జకొల్లు గ్రామానికి వెళ్తుండగా. బైకు అదుపుతప్పి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.


Latest News
 

నేడు, రేపు సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రద్దు Sat, Oct 26, 2024, 10:13 AM
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM