byసూర్య | Mon, Jun 24, 2024, 11:33 AM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 20, 00 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7, 100 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని, పత్తి ధర రూ. 50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు.