గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యం

byసూర్య | Wed, Jun 19, 2024, 05:19 PM

కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలోని గంగమ్మ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై రాజు బుధవారం తెలిపారు. మృతుడు జీన్ ప్యాంటు ధరించి ఉన్నట్లు, చెప్పులు, షర్ట్ చెరువు ఒడ్డున ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 12న ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకున్నట్లు ఓపి స్లిప్ లభ్యమైనదన్నారు. అందులో యాదగిరిగా పేరు ఉందన్నారు. ఇట్టి వ్యక్తిని గుర్తుపట్టినచో దేవునిపల్లి పోలీసులను సంప్రదించాలన్నారు.


Latest News
 

పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM
కోట్ల ఆస్తిపై కన్ను.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, సినీ ఫక్కీలో డెడ్‌బాడీ మాయం Sun, Oct 27, 2024, 04:36 PM