అవగాహన సదస్సు జయప్రదం చేయాలి

byసూర్య | Wed, Jun 19, 2024, 05:18 PM

నారాయణపేట పట్టణంలోనీ ఎస్ ఆర్ ఫంక్షన్ హాలులో రేపు అనగా గురువారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు అవగాహన సెమినార్ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ అన్నారు. సదస్సులో సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్, వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాఖ అనుబంధ అధికారులు పాల్గొని వానాకాలం పంటల సాగుపై అవగాహన కల్పిస్తారని చెప్పారు.


Latest News
 

బొడ్రాయికి పూజలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ Sun, Oct 27, 2024, 02:44 PM
వీఆర్ఏ వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలి Sun, Oct 27, 2024, 02:44 PM
జన్వాడ రేవ్ పార్టీపై స్పందించిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ Sun, Oct 27, 2024, 02:20 PM
ఎల్బీనగర్‌లో భారతదేశంలోనే అతిపెద్ద ఎస్టీపీని నిర్మించాం : కేటీఆర్‌ Sun, Oct 27, 2024, 02:09 PM
గచ్చిబౌలిలో కారు బోల్తా, డ్రైవర్‌ పరిస్థితి విషమం Sun, Oct 27, 2024, 01:59 PM