బొడ్రాయికి పూజలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్

byసూర్య | Sun, Oct 27, 2024, 02:44 PM

గ్రామ దేవతల చల్లని దీవెనలు, ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. ఆదివారం బన్సిలాల్ పేట డివిజన్ హమాలీ బస్తీలో బొడ్రాయి ప్రతిష్టించి నేటికీ ఎడాది పూర్తి అయిన సందర్భంగా బస్తీవాసులు, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్తీవాసులు అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నారని, బొడ్రాయి ప్రతిష్ఠిస్తే అంతా మంచి జరుగుతుందని పండితులు సూచించారని తెలిపారు.


Latest News
 

పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM
కోట్ల ఆస్తిపై కన్ను.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, సినీ ఫక్కీలో డెడ్‌బాడీ మాయం Sun, Oct 27, 2024, 04:36 PM