నూతన చట్టాలపై అవగాహన సదస్సు

byసూర్య | Wed, Jun 19, 2024, 05:10 PM

నారాయణపేట ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో డిసిఆర్బి డిఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలోని పోలీస్ అధికారులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సంహిత, భారత సాక్ష్య అధీనియం చట్టాలపై అవగాహన కల్పించారు. కొత్త చట్టాలపై అవగాహన కలిగి వున్నప్పుడే విధులు సమర్ధవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. సీఐ శివశంకర్, పోలీసులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM