గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

byసూర్య | Sat, Jun 01, 2024, 11:26 AM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు శనివారం రాజ్ భవన్‌కు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్ రాధాకృష్ణన్‌కు ఇన్విటేషన్ అందించారు.గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీం భట్టి భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. కాగా, తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు ఇప్పటికే ప్రభుత్వం ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే ఈ వేడుకలను కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోనియాగాంధీని స్పెషల్ గెస్ట్‌గా రావాలని కలిసి ఆహ్వానించారు. సోనియాను ప్రత్యేకంగా సన్మానించాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది.


 


 


 


 


Latest News
 

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు Wed, Oct 23, 2024, 10:38 AM
పోలీసులకు చిక్కిన కాపర్ వైర్ దొంగలు Wed, Oct 23, 2024, 10:20 AM
తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM