కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

byసూర్య | Sat, Jun 01, 2024, 10:56 AM

జగిత్యాల జిల్లాలో కొలువైన ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రం రామనామ జపంతో మారుమోగుతోంది. గురువారం నుంచి ఉత్సవాలు జరుగుతుండగా ఈవాళ పెద్ద హనుమాన్‌ జయంతి నేపథ్యంలో మాలదారులు, భక్తులు ఆలయానికి పోటెత్తారు. జిల్లా ఎస్పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ ఆధ్వర్యంలో 650 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కొండపైకి చేరుకునేలా నాలుగు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM