byసూర్య | Sat, Jun 01, 2024, 09:50 AM
రామగుండం ఎన్టిపిసి ఎఫ్సిఐ ఎక్స్ రోడ్ రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు, కారుపైకి శుక్రవారం లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో బస్సు, రామగుండం రైల్వేస్టేషన్లో కుటుంబ సభ్యులను దించేందుకు వెళ్తున్న కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎన్టిపిసి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.