ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టించే కఠిన చర్యలు

byసూర్య | Fri, May 31, 2024, 03:31 PM

ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీలర్లు తప్పని సరిగా స్టాక్ బోర్డు, అమ్మకాల వివరాలు విధిగా ప్రదర్శించాలని, ఎం. ఆర్. పి ధరలకే అమ్మాలని, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై నిఘా ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


Latest News
 

తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు Sun, Oct 20, 2024, 10:43 AM
వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM