దాడి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కై డిజిపిని ఆశ్రయించిన ఆప్ నేత

byసూర్య | Fri, May 31, 2024, 03:27 PM

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యంపల్ల పురుషోత్తం రెడ్డి తనపై తేదీ: 23-05-2024న జరిగిన దాడి విషయమై ఫిర్యాదు చేసిన రషీదు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయని ఎస్సై పై చర్యలు చేపట్టాలని, తనకు న్యాయం చేయాలని శుక్రవారం రాష్ట్ర డిజిపి కి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు లో సివిల్ పంచాయతీలో ఎస్సై ఏకపక్షంగా వ్యవహరిస్తూనట్లుగా ఆరోపించారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM