వైకుంఠ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Fri, May 31, 2024, 02:47 PM

మెదక్ జిల్లా శివంపేట్ మండలంలోని ఎవరైనా స్వర్గస్తులైయితే ప్రజల అవసరాల నిమిత్తం ప్రముఖ సంఘ సేవకుడు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా సొంత నిధుల నుండి తల్లి దండ్రులైన పబ్బస్వరూప రమేష్ గుప్తా సహాయసహకారాలతో "కీ శే" పబ్బఅంజయ్య రామవ్వ జ్ఞాపకార్థం వైకుంఠ రథం ఏర్పాటు చేసిన గ్రామానికి, మండల ప్రజలకు అవసరాల నిమిత్తం వైకుంఠ రథం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభించారు.


Latest News
 

భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు Sat, Oct 19, 2024, 01:50 PM
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి ...పోలీసుల అదుపులో 42 మంది యువతులు Sat, Oct 19, 2024, 01:49 PM
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం Sat, Oct 19, 2024, 01:49 PM
అద్దెభవనాల్లో నడుస్తున్న గురుకులాలకు తక్షణమే అద్దె చెల్లింపులు చేయాలి Sat, Oct 19, 2024, 01:46 PM
కీసరగుట్టలో ప్రత్యక్షమైన మహిళా అఘోరి Sat, Oct 19, 2024, 01:46 PM