byసూర్య | Fri, May 31, 2024, 02:47 PM
మెదక్ జిల్లా శివంపేట్ మండలంలోని ఎవరైనా స్వర్గస్తులైయితే ప్రజల అవసరాల నిమిత్తం ప్రముఖ సంఘ సేవకుడు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా సొంత నిధుల నుండి తల్లి దండ్రులైన పబ్బస్వరూప రమేష్ గుప్తా సహాయసహకారాలతో "కీ శే" పబ్బఅంజయ్య రామవ్వ జ్ఞాపకార్థం వైకుంఠ రథం ఏర్పాటు చేసిన గ్రామానికి, మండల ప్రజలకు అవసరాల నిమిత్తం వైకుంఠ రథం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభించారు.