కర్ణాటక బస్సు బైకు ఢీకొని ఇద్దరు దుర్మరణం

byసూర్య | Tue, May 28, 2024, 06:42 PM

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ సమీపంలోని దండు క్రాస్ దగ్గర 167వ రహదారిపై మంగళవారం కర్ణాటక బస్సు బైక్ ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయలయ్యాయి. మృతి చెందిన వారు మక్తల్ పట్టణానికి చెందిన రాఘవేంద్ర చారి, వెంకటేష్ గా గుర్తించారు. గాయపడిన మహేష్ కూడా మక్తల్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.


Latest News
 

డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి Mon, Oct 21, 2024, 02:51 PM
టేకుమట్లలో మండలంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం Mon, Oct 21, 2024, 02:49 PM
సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం Mon, Oct 21, 2024, 02:48 PM
హరీష్ రావుపై ఫిర్యాదు Mon, Oct 21, 2024, 01:57 PM
ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన భాను కృష్ణ Mon, Oct 21, 2024, 01:56 PM