యాదాద్రి జిల్లాలో కల్తీ పాల గుట్టురట్టు

byసూర్య | Tue, May 28, 2024, 12:31 PM

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని పాల కేంద్రాల్లో మంగళవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ముక్తాపూర్లో కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులు గుర్తించారు. ప్రశాంత్ అనే వ్యక్తి నుంచి 60 లీటర్ల పాటు, హైడ్రోజన్ పెరాక్సైడ్ 250 ఎంఎల్, ధోల్ఫూర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ 8 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇలాంటి చర్లకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


Latest News
 

గ్రేటర్‌ వాసులకు బిగ్‌ అలర్ట్ Tue, Oct 22, 2024, 05:11 PM
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4 వ వర్ధంతి Tue, Oct 22, 2024, 04:34 PM
మూలమలుపుల్లో వాహనాలు వెళ్లాలంటే నరకమే Tue, Oct 22, 2024, 04:33 PM
షనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:31 PM
నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:23 PM