ఓట్ల లెక్కింపులో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి

byసూర్య | Tue, May 28, 2024, 10:16 AM

లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓట్ల లెక్కింపులో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ సూచించారు. సోమవారం ఆయన దిల్లీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ ఆర్డీవోలు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM