చోరీ కేసును 24గంటల్లో ఛేదించిన పోలీసులు

byసూర్య | Tue, May 28, 2024, 11:00 AM

కాచిగూడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైల్లో వచ్చిన కొత్తగూడెంకు చెందిన ఉపేందర్, పుష్ప దంపతుల రెండు లగేజి బ్యాగ్లు కనిపించకపోవడంతో కాచిగూడ పోలీసులను ఆశ్రయించారు. అందులో రూ. 3. 92లక్షల విలువైన 56గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని పిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప బృందం 24గంటల్లోనే నిందితురాలు బాన్సవాడకు చెందిన దాసరి మంజులను అరెస్ట్ చేసి రేమండ్ కు తరలించినట్లు డీఎస్పీ సోమవారం తెలిపారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM