చికిత్స పొందుతూ యువకుడి మృతి

byసూర్య | Mon, May 27, 2024, 07:20 PM

ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామానికి చెందిన ఆరే మహేష్ గౌడ్ (21) అనే వ్యక్తి ఈ నెల 25న కడుపు నొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతడిని చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించాడు. ఈ మేరకు మృతుడి తండ్రి ఆరే సత్తయ్య ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై టి. సత్యనారాయణ తెలిపారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM