స్వర్గీయ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి

byసూర్య | Mon, May 27, 2024, 07:18 PM

జగిత్యాల జిల్లా మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం స్వర్గీయ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా మాజీ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, ఎండి రజాక్, ఉల్లెందుల రమేష్, బత్తుల భరత్, పొన్నం హెల్లేష్, పుల్లూరి వెంకటేష్, సంతోష్ చరణ్ సింగ్ రమేష్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పార్టీలో జరుగుతున్న పరిమాణాలను జీర్ణించుకోలేకపోతున్నానన్న జీవన్‌రెడ్డి Thu, Oct 24, 2024, 02:48 PM
తాడ్వాయి జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం Thu, Oct 24, 2024, 01:08 PM
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు Thu, Oct 24, 2024, 01:06 PM
దన్వాడ: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు Thu, Oct 24, 2024, 01:04 PM
ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే Thu, Oct 24, 2024, 01:01 PM