ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి: ఆర్వో

byసూర్య | Mon, May 27, 2024, 11:15 AM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో అర్హులు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఆర్వో హన్మంత్ కోరారు. ఓటర్లుగా నమోదు చేసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేపు ఎన్నికల సంఘం స్పెషల్ క్యాజువల్ సెలవును మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గపరిధిలోని ఓటరుగా నమోదు చేసుకున్న వారికి ప్రైవేట్ యాజమాన్యాలు, పారిశ్రామిక వాణిజ్య సంస్థలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు, విధులకు ఆలస్యంగా వచ్చేందుకు అనుమతివ్వాలన్నారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM