byసూర్య | Mon, May 27, 2024, 11:15 AM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో అర్హులు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఆర్వో హన్మంత్ కోరారు. ఓటర్లుగా నమోదు చేసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేపు ఎన్నికల సంఘం స్పెషల్ క్యాజువల్ సెలవును మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గపరిధిలోని ఓటరుగా నమోదు చేసుకున్న వారికి ప్రైవేట్ యాజమాన్యాలు, పారిశ్రామిక వాణిజ్య సంస్థలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు, విధులకు ఆలస్యంగా వచ్చేందుకు అనుమతివ్వాలన్నారు.