బి. సి. కుల గణన చేయాలి: అరవింద్ చారి

byసూర్య | Tue, May 21, 2024, 08:56 PM

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బి. సి కుల‌గణన చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బి. సి. పొలిటికల్ జేఎసి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు అరవింద్ చారి మంగళవారం డిమాండ్ చేశారు. అచ్చంపేట పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బిసి జనాభా లెక్కలు తేలిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాట తప్పితే ఊరుకోమని హెచ్చరించారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM