బి. సి. కుల గణన చేయాలి: అరవింద్ చారి

byసూర్య | Tue, May 21, 2024, 08:56 PM

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బి. సి కుల‌గణన చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బి. సి. పొలిటికల్ జేఎసి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు అరవింద్ చారి మంగళవారం డిమాండ్ చేశారు. అచ్చంపేట పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బిసి జనాభా లెక్కలు తేలిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాట తప్పితే ఊరుకోమని హెచ్చరించారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM