రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి

byసూర్య | Tue, May 21, 2024, 08:51 PM

రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని నారాయణపేట జిల్లా ప్రత్యేక అధికారి, ఐఏఎస్ శ్రుతి ఓజా అధికారులను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ కలెక్టర్ శ్రీహర్ష తో కలిసి వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై, పిఎస్ఈఎస్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో వరి కొనుగోళ్ల పై సమీక్షించారు. ఇప్పటివరకు 32 వేలకు పైగా మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు.


Latest News
 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ: ముగిసిన ప్రచారం, గెలుపు పోటీ ఘర్షణ Sun, Nov 09, 2025, 10:24 PM
తెలంగాణ వణికిపోతోంది.. వాతావరణ శాఖ జారీ చేసిన చలి హెచ్చరిక! Sun, Nov 09, 2025, 09:37 PM
టెట్ నోటిఫికేషన్ సమీపంలో.. విద్యాశాఖ కీలక నిర్ణయాలతో సిద్ధం Sun, Nov 09, 2025, 09:10 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రేపే పోలింగ్.. భారీ ఏర్పాట్లతో అధికారులు సిద్ధం Sun, Nov 09, 2025, 09:03 PM
‘సీఎం రేసులో ఉన్నది ఒక్కరు కాదు ఇద్దరు’.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Sun, Nov 09, 2025, 08:59 PM