రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి

byసూర్య | Tue, May 21, 2024, 08:51 PM

రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని నారాయణపేట జిల్లా ప్రత్యేక అధికారి, ఐఏఎస్ శ్రుతి ఓజా అధికారులను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ కలెక్టర్ శ్రీహర్ష తో కలిసి వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై, పిఎస్ఈఎస్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో వరి కొనుగోళ్ల పై సమీక్షించారు. ఇప్పటివరకు 32 వేలకు పైగా మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM