అదృశ్యమైన వృద్ధురాలి మృతదేహం లభ్యం

byసూర్య | Fri, May 10, 2024, 04:03 PM

జైపూర్ మండలం ఇందారం రైల్వేట్రాక్ సమీపంలోని చెట్లపొదల్లో వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇందారం గ్రామానికి చెందిన పగిల్ల కొండమ్మ భర్త మరణించడంతో మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో కుమారుడు యాదగిరి వద్ద ఉంటోంది. ఈ నెల 2న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోగా కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM