byసూర్య | Fri, May 10, 2024, 03:58 PM
హుజురాబాద్ లో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు అంకతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం 29, 30, 31వ బూతు లలో కరీంనగర్ పార్లమెంటు బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కు మద్దతుగా ఆయనను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో బండి సంజయ్ కుమార్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రచారంలో 29, 30, 31వ బూత్ అధ్యక్షులు బెజ్జంకి రాజేందర్, యాట రాజేష్, రాజురి సాయి తేజ పాల్గొన్నారు.